Nachrichten
ఏపీ ఎంసెట్ 2025 మొదటి దశ సీట్ల కేటాయింపును ఏపీఎస్ సీహెచ్ ఈ జూలై 22న ప్రకటించనుంది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ సందర్శించి ఫలితాలను చూసుకోవాలని అధికారులు సూచించారు.
ఇండియాలో యూపీఐ లావాదేవీలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. 5 రూపాయల వస్తువు నుంచి వేల రూపాయ షాపింగ్ వరకు యూపీఐ జనాలకు అలవాటు అయిపోయింది. జూన్ నెలలో యూపీఐ ద్వారా భారీ మొత్తంలో రూ.24.03 లక్షల కోట్ల లావాదేవీలు ...
భారతదేశపు అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ఎకోసిస్టమ్ కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికను ఆవిష్కరించింది.
ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం కేసులో పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్లో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పేరు ...
బోనాల నేపథ్యంలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో, తెలంగాణవ్యాప్తంగా బ్యాంకులు మూతపడి ఉంటాయి. ఈ నెలలో మరో రెండు ...
తేదీ జూలై 21, 2025 సోమవారం నాటి పంచాంగం ఇక్కడ తెలుసుకోవచ్చు. శుభ సమయం, వర్జ్యం, రాహు కాలం, దుర్ముహూర్తం వంటి వివరాలు చూడవచ్చు ...
రుచితో పాటు ప్రోటీన్ పుష్కలంగా ఉండే 5 వంటకాలు అంటూ కొన్ని అద్భుతమైన చిట్కాలు, రెసిపీలను పాపులర్ చెఫ్ సంజీవ్ కపూర్ వెల్లడించారు. అవేంటో ఇక్కడ చూద్దాం రండి ...
సరసమైన ధరలో బెస్ట్ కెమెరాతో స్మార్ట్ఫోన్ కోసం చూస్తున్నట్లయితే మీ కోసం మంచి ఆప్షన్స్ ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్గా ఉంది. ఈ ఫోన్ల ధర రూ.12 వేల లోపు ఉంటుంది.
హైదరాబాద్ నగరవ్యాప్తంగా ఆషాడ బోనాల సందడి నెలకొంది. అమ్మవారి ఆలయాలకు ఉదయం నుంచే భక్తులు బోనాలతో బారులు తీరారు. చార్మినార్ ...
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్. లిక్కర్ కేసులో రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు. కేసులో ఏ4గా ఉన్న ఎంపీ మిథున్రెడ్డి.
మానవ శరీరంలో థైరాయిడ్ గ్రంథి చాలా కీలకమైనది. మెడ భాగంలో ఇది ఉంటుంది. అయితే కొందరిలో ఈ గ్రంథి చాలా పెద్ద సైజుకు పెరిగిపోతుంది. దీన్నే ‘గాయిటర్’ అంటారు.
ఐర్సీటీసీ టూరిజం అరకు టూర్ ప్యాకేజీ ప్రకటించింది. వైజాగ్ నుంచి ఆపరేట్ చేస్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి ...
Einige Ergebnisse wurden ausgeblendet, weil sie für Sie möglicherweise nicht zugänglich sind.
Ergebnisse anzeigen, auf die nicht zugegriffen werden kann